ఏపీలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్
న్యూస్ ఫోర్స్,అమరావతి:ఏపీలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షల సమయం.
స్థానిక సంస్థలు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు.
◆ మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
◆ ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
◆ ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్
◆ ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
◆ ఏప్రిల్ 6న ఇంగ్లీష్ పేపర్-2
◆ ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
◆ ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్స్-2
◆ ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్-1
◆ ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2
◆ ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1
◆ ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పేపర్-2
◆ ఏప్రిల్ 16న ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2
◆ ఏప్రిల్ 17న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్టు థియరీ తో ముగుస్తుంది.#ఎస్పీన్యూస్#