కరోనా వైరస్ పై అవగాహన సదస్సు

కరోనా వైరస్ పై అవగాహన సదస్సు



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నవాబుపేట పత్తివారి స్కూల్లో 9 వ వార్డ్ మహిళ సంరక్షణ కార్యదర్శుల ఆధ్వర్యంలో  కరోన వైరస్ మీద అవగాహన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో  పిల్లలు కరోనా వైరస్ కి తీసుకోవాలిసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట సెక్టార్ అంగన్వాడీ సూపర్ వైజర్ సుజాత, 9వ వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్సులు సార్వాని, సబిహా బేగం, సుష్మిత,వెంకట కుమారి స్కూల్ టీచర్స్ నాగేశ్వరి,విద్యార్థులు మరియు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#