నిరుపేదలకు అన్నదానం
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని ఏసీ నగర్ ,వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ స్థాపకులు భీమన శ్యాంబాబు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లగట్ల శ్రీహరి ఆధ్వర్యంలో కోవూరు,ఇనమడుగు గ్రామంలో నిరు పేదలకు అన్నదానం చేయడం చేేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్ ఆర్ ఎస్ ఎస్ పూడి ప్రసాద్ ఆర్ ఎస్ ఎస్ అభిలాష్ ,బీజేవైఎం రాష్ట్ర నాయకులు సుబ్బు, బి రాదయ్య, రజక సెల్ సిటీ ప్రెసిడెంట్ సిహెచ్ శ్యామ్ కుమార్ , కోవూరు మండల ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ ఇనమడుగు గ్రామస్తులు చిన్న, శివ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#